హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. వీరికి కేంద్రమంత్రి బండి సంజయ్ సంఘీభావం తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ రాకతో.. అశోక్ నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే దారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here