ఇదేం రాజ్యం..

ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం సీఎం చంద్రబాబు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణం అయ్యాయని వ్యాఖ్యానించారు. బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోలు పోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here