ఎలా చదవాలి?

పుస్తక పఠనం సరళంగా సాగాలంటే నిర్దిష్ట ప్రణాళిక అవసరం. ఒక పుస్తకం చదివేటప్పుడు, ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవాలి. ముఖ్యంగా మీ ఆసక్తులకు, లక్ష్యాలకు సంబంధించిన పుస్తకాలను ఎంచుకోవడం మంచిది. మీకు పుస్తకం చదివే అలవాటు లేకపోతే తొలుత నెమ్మదిగా చదవాలి, అలానే అర్ధం చేసుకుంటూ చదవడం కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయించడం ద్వారా మీకు అది అలవాటుగా మారుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here