పెరిగిపోతున్న నేరాలు..

ఈ బాల్లియా జిల్లాలో ఇటీవలి కాలంలో ఆఘాయిత్యాలు, నేరాలు పెరిగిపోయాయి. గత నెలలో బాల్లియాలోని సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 7ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. నిర్మానుష్య ప్రదేశంలో 8 ఏళ్ల బాలుడు, 7 ఏళ్ల వయసున్న మరో బాలుడు, ఆ బాలికను రేప్​ చేశారు. చుట్టుపక్కల నివసించే ఈ ఇద్దరు మైనర్లు ఆడుకుందామని బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here