MS Dhoni IPL Future: ధోనీ ఐపీఎల్ భవిష్యత్తుపై కీలక విషయం వెల్లడించారు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్. ఐపీఎల్ 2025 రిటెన్షన్, వేలం దగ్గర పడుతున్న వేళ వచ్చే సీజన్లో ఎమ్మెస్డీ ఆడతాడా లేదా అన్నదానిపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. ప్లేయర్స్ రిటెన్షన్ డెడ్ లైన్ అయిన అక్టోబర్ 31లోపు తన భవిష్యత్తు గురించి ధోనీ చెప్పనున్నాడని సీఎస్కే సీఈవో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here