Hyderabad Crime : ఏడాదిన్నర కిందట హైదరాబాద్ నగర శివార్లలో మహిళ హత్య జరిగింది. దాదాపు 20 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మహిళ హత్య కేసును తాజాగా ఛేదించారు. అందుకు పగిలిన మద్యం సీసా సాయపడింది. అవును.. నాటి వేలిముద్రలతో పోలీసులు తాజాగా నిందితుడి గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here