AP Liquor Sales : ఏపీలో మందుబాబులకు ఎక్సైజ్ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రూ.99కే క్వార్టర్ మద్యం బాటిళ్ల ఉత్పత్తి పెంచినట్లు తెలిపింది. ఈ నెలాఖరు నాటికి 2.4 లక్షల మద్యం కేసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొత్త మద్యం పాలసీలో రూ.99 మద్యం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here