AP CID : ఏపీలోని మద్యం తయారీ కేంద్రాలు, దుకాణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో.. 20 బృందాలు.. 30 చోట్ల తనిఖీలు చేపట్టాయి. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఐడీ ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here