Attacks on Temples : దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. బాధ్యులు ఎవరనేది పోలీసులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ నేతల ఇళ్లల్లో చొరబడి.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మతకలహాలు సృష్టిస్తోందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here