“ఇలాంటి ఘటనలపై ఉన్నతాధికారులతో మాట్లాడాల్సి ఉంది. కాలేజీ యాజమాన్యం, అధికారులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, ఎలా పరిష్కరించాలనే ఉద్దేశంలో మేము ఉన్నాం. ఇంటర్ బోర్డు, అధికారులతో మాట్లాడుతున్నాం. ఈ క్రమంలో నిబంధనలు పాటించని కాలేజీలకు నోటీసులు ఇస్తున్నాం. ఒక అమ్మాయి ప్రాణం కాపాడలేకపోయారు. మీకు ఇన్స్టిట్యూషన్ నడిపే అర్హత ఉందా? అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. విద్య కోసం మీ దగ్గరకు వచ్చిన ఆమె పూర్తి బాధ్యత మీదే. వారి చదువుతో పాటు జీవితం కూడా మీదే బాధ్యత” – నేరెళ్ల శారద, మహిళా కమిషన్ ఛైర్మన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here