దీపావళి పండుగ సంతోషాన్ని, సంపదను, శ్రేయస్సును తెచ్చే పండుగ. ఈ పండుగ నాడు లక్ష్మీ దేవి, గణేశుడు, కుబేరుడిని పూజిస్తారు. ఈ పవిత్రమైన పండుగ రోజున, ప్రజలు తమ ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఆరోజు ఇంటికి లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి సిద్ధం అవుతారు. అయితే, ఈ పండుగనాడు ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి, సానుకూల శక్తితో పాటు సంతోషం, శ్రేయస్సు, ఆశీర్వాదాలను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. దీపావళి రోజు కచ్చితంగా కొన్ని విగ్రహాలను కొనుగోలు చేయండి. ఈ విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల సుఖసంతోషాలు నెలకొంటాయని, ఇంట్లో ధనానికి కొదవ ఉండదని నమ్ముతారు. ఏ విగ్రహాలను దీపావళి రోజు ఇంట్లో పెట్టాలో తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here