నిషేధానికి కారణాలు

పేటీఎం యూపీఐ సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2024 జనవరిలో నిషేధం విధించింది. కొన్ని ఆపరేషనల్ గైడ్ లైన్స్ పాటించకపోవడం, ముఖ్యంగా రిస్క్ ల నిర్వహణ, కస్టమర్ డేటా రక్షణకు సంబంధించిన సమస్యలను ఆర్బీఐ ఉదహరించింది. కస్టమర్ పేమెంట్ సమాచారాన్ని పరిరక్షించడానికి, రిస్క్ ప్రక్రియలను నిర్వహించడానికి పేటీఎం పూర్తిగా నియంత్రణ ప్రమాణాలను పాటించలేదని నివేదికలు సూచించాయి. దాంతో, పేటీఎం యూపీఐ సేవలపై నిషేధం విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here