Byju’s case: ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ కు బుధవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బైజూస్ పై దివాలా ప్రక్రియను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ఈ కేసును నిలిపివేయాలన్న ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఈ కేసులో ఐబీసీ ప్రోటోకాల్స్ పాటించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here