తెలంగాణ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేరోజు ఏకంగా 162 మంది ఏఈవోలను సస్పెండ్ చేసింది. రైతు బీమా పథకం కోసం వివరాలు నమోదు చేయలేదనే కారణంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. సస్పెన్షన్‌ ఉత్తర్వుల  నేపథ్యంలో పలు జిల్లాల నుంచి వచ్చిన ఏఈవోలు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here