న్యూజిలాండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ జట్టు స్పిన్నర్లు వరుసగా వికెట్లు తీస్తున్నారు. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ టీమ్.. రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ దెబ్బకి 65 ఓవర్లలో 210/6తో నిలిచింది. క్రీజులో మిచెల్ శాంట్నర్ (5 బ్యాటింగ్: 6 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ (2 బ్యాటింగ్: 7 బంతుల్లో) ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here