ఈ ప్రమాదంలో 25 మేక పిల్లలు నుజ్జునుజ్జయ్యాయి. పలు జీవాలు గాయాలపాలయ్యాయి. వీటి ఖరీదు సుమారు రూ. 80 వేల వరకు ఉంటుందని గొర్రెల కాపర్లు వాపోతున్నారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని, టిప్పర్ ను పోలీసుస్టేషన్ కు తరలించారు. గొర్రెల కాపరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here