కివీస్ కెప్టెన్ ఒంటరి పోరాటం

భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ టామ్ లాథమ్ 133 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేశాడు. ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన టామ్ లాథమ్ పరుగులు చేయగా.. అతనికి దేవాన్ కాన్వె (17), విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర (9), డార్లీ మిచెల్ (18) నామమాత్రపు సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. అయినప్పటికీ ఓపికగా ఆడిన టామ్ లాథమ్ కివీస్‌కి తిరుగులేని ఆధిక్యాన్ని అందించి ఆ జట్టు టీమ్ స్కోరు 183 వద్ద ఔట్ అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here