వ్రతం ఎలా చేసుకోవాలి?

పూజ కోసం ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. కలశ స్థాపన చేసుకుని తర్వాత పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం లేదా విగ్రహం ప్రతిష్టించుకోవాలి. అష్టోత్తర శతనామావళి, షోడశ ఉపచారాలు పాటించాలి. పూజ చేసుకున్న తర్వాత కుటుంబమంతా కలిసి దేవుడికి పండ్లు, పూలు, పత్రి, అక్షితలు, తమలపాకులు వంటివి సమర్పించాలి. పూజలో భాగంగా స్వామి వారికి పెట్టిన నైవేద్యం మాత్రమే స్వీకరిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here