PM E-Drive Scheme : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ ను అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ అందిస్తుంది. ఈ పథకం అమలుకు కేంద్రం రూ.10,900 కోట్ల నిధులు కేటాయించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here