ఈ రోజుల్లో డబ్బే ప్రధానమైపోయింది. విద్య విత్తం చుట్టూ తిరుగుతోంది. కానీ ఉపనిషత్తులు సర్వమానవ సంక్షేమాన్ని ఆకాంక్షించాయని ఆయన తెలిపారు. ‘ఓం సహనావవతు.. సహనౌభునక్తు’ అంటూ విద్యను ఆర్జించవలసిన విధానాన్ని, ‘సర్వేజనాః సుఖినోభవన్తు’ అంటూ కుల, మత, జాతి, లింగ, దేశాలకు అతీతంగా మానవులందరూ సుఖంగా ఉండాలని ఉపనిషత్తులు మానవుడి కర్తవ్యాన్ని నిర్దేశించాయని ప్రభాకర చక్రవర్తిశర్మ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here