స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ కార్డ్స్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం కొత్త మార్పులను అమలు చేస్తుంది. కొత్త నియమాలు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీలకు సంబంధించినవి. నవంబర్ 1 నుండి మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ప్రతి నెల ఫైనాన్స్ ఛార్జీగా రూ. 3.75 చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా విద్యుత్, నీరు, ఎల్‌పీజీ గ్యాస్, ఇతర యుటిలిటీ సేవలకు రూ. 50,000 కంటే ఎక్కువ చెల్లింపుపై 1 శాతం అదనపు ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here