జేఈఈ క్వశ్చన్​ పేపర్​ మారింది..

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 ప్రశ్నపత్రాల్లో కీలక మార్పులు చేసినట్టు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే ప్రకటించింది. సెక్షన్ బీలో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవని ప్రకటించింది. ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్, పేపర్-1), ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (బీఆర్క్/బీప్లానింగ్, పేపర్-2) పరీక్షలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here