Sangareddy Lorry Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజాంపూర్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు క్లీనర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here