Ram Gopal Varma : ఫేమస్ డైరెక్టర్ ఆర్జీవీకి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు మందస్తు బెయిల్ మంజూరు చేసింది. రామ్‌గోపాల్‌ వర్మపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన చాలా రోజులుగా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆర్టీవీకి బెయిల్ మంజూరు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here