భారత ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ 92ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి కన్నుమూశారు. ఒక ప్రధానిగా, ఒక ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. అయితే ఒక్క “ఫోన్​ కాల్”​ ఆయన జీవితాన్ని, కోట్లాది మంది భారతీయుల జీవితాలను, భారత దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ఫోన్​ కాల్​ వల్లే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ.. అగ్రదేశాలకు బలమైన పోటీనిస్తూ ఎదుగుతోంది. అసలేంటి ఆ ఫోన్​ కాల్​? అసలేం జరిగింది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here