Jagtial : జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఇటీవల సరెండర్ చేసినా సిబ్బంది నిర్లక్ష్యం వీడడంలేదు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారిపట్ల కఠినంగా ప్రవర్తించి పరువు తీస్తున్నారు. పేషెంట్లకు సక్రమంగా వైద్యం అందాలంటే.. వైద్య సిబ్బందికి చికిత్స చేయాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.