చంద్రుడిపై వ్యోమగామిని దించడం, మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్‌ లక్ష్యాలు సాకారం కావాలంటే, వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ సాంకేతికత కీలకమని ఇస్రో పేర్కొంది. ఈ ప్రయోగం విజయం కావడంతో…స్పేస్ డాకింగ్ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here