Budget 2025: 2022 నుంచి దాదాపు 90 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు అదనపు పన్ను చెల్లించి స్వచ్ఛందంగా తమ ఆదాయాన్ని అప్డేట్ చేసుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ చెప్పారు. దీంతో అప్డేట్ చేసిన రిటర్న్ ఫైలింగ్ వ్యవధిని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడిగించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అంటే, గత నాలుగేళ్ల ఐటీఆర్ లను అప్ డేట్ చేయవచ్చు. లేదా కొత్తగా గత నాలుగేళ్లకు సంబంధించిన ఐటీఆర్ లను ఫైల్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here