ఈ కేసులో సీబీఐ చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో సోదాలు చేపట్టింది. సుమారు రూ. 37 లక్షల నగదు, 6 లెనోవా ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్ 16 ప్రో మొబైల్ ఫోన్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here