కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 జిల్లాలకు విస్తరించి ఉన్న పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో అందులో మొత్తం 3 లక్షల 41 వేల మంది ఓటర్లు ఉన్నారు. వారంతా ఓటు హక్కును వినియోగించుకునేలా 499 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here