వసంత పంచమి నాడు విద్యార్థులు చదువుకోవాల్సిన మంత్రాలు

  1. ఓం ఐం సరస్వత్యై నమః
  2. ఓం ఐం నమః
  3. ఓం ఐం క్లీం సౌః
  4. ఓం ఐం హ్రీం శ్రీ వాగ్దేవ్యై సరస్వత్యై నమః
  5. ఓం అర్హం ముఖ్ కమల వాసినీ పాపాత్మ క్షయంకారీ, వద్ వద్ వాగ్వాదిని సరస్వతీ ఐం హ్రీం నమః స్వాహా.
  6. సరస్వతీ పురాణోక్త మంత్రం – యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా । నమస్తేస్యయే నమస్తేస్యయే నమస్తేస్యయే నమో నమః॥
  7. సరస్వతీ గాయత్రీ మంత్రం – ఓం ఐం వాగ్దేవ్య విద్మహే కామరాజాయ ధీమహి. తన్నో దేవి ప్రచోదయాత్.
  8. మహాసరస్వతీ మంత్రం – ఓం ఐం మహాసరస్వత్యై నమః ।
  9. సరస్వతీ దశాక్షర మంత్రం – వద్ వద్ వాగ్వాదినీ స్వాహా.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here