Karnataka crime news : స్కూల్​ బాత్​రూమ్​లో తనపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ 8ఏళ్ల బ బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here