Karimnagar Murder: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో గత నెల 27 మహిళ మమత హత్యకు గురి కాగా, 4 ఏళ్ళ బాలుడు అద్యశ్యం మిస్టరీని పోలీసులు చేధించారు. హంతకుడు బాలుడిని చెన్నైలో ఓ హోటల్ వదిలి పారిపోగా బాలుడిని పోలీసులు చేరదీసి కరీంనగర్ కు తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ సమక్షంలో బాలుడిని నానమ్మ తాతయ్య మేడ లక్ష్మీ రాంచందర్ దంపతులకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here