Shirdi crime news : షిర్డీలోని సాయిబాబా సంస్థాన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు దారుణ హత్యకు గురయ్యారు. వారిని కత్తితో పొడిచి,పొడిచి హతమార్చారు. ఈ నేరానికి సంబంధించి ఒక అనుమానితుడిని పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Home International Shirdi double murder : షిర్డీలో దారుణం! ఇద్దరు సాయిబాబా సంస్థాన్ ఉద్యోగుల హత్య..