సీనియర్ ప్లేయర్లు…
రోహిత్, కోహ్లితో పాటు టీ20 సిరీస్కు దూరమైన కేఎల్ రాహుల్, పంత్, జడేజా సహా పలువురు సీనియర్ ప్లేయర్స్ వన్డే సిరీస్లో బరిలోకి దిగనున్నారు. యంగ్ ప్లేయర్లు దూకుడుగా ఆడుతోన్న నేపథ్యంలో సీనియర్లపై ఒత్తిడి పెరిగింది. తొలి వన్డేలో శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ భారత ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.