ఆ సిరీస్ రెండో టెస్టులో పాక్ కు 420 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఓపెనర్లు సయ్యద్ అన్వర్, షాహిద్ అఫ్రిది సెంచరీ భాగస్వామ్యంతో ఛేదనలో పాక్ కు బలమైన పునాది పడింది. దీంతో భారత అభిమానుల్లో ఆందోళన. కానీ అప్పుడే కుంబ్లే మాయ మొదలైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here