భారత జట్టుకు స్వాగతం పలికేందుకు అభిమానులు, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ) అధికారులు తరలిరావడంతో బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందడి నెలకొంది. ఆ తర్వాత హోటల్లో ప్రత్యేక రెడ్ కార్పెట్ పరిచి, క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here