హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని పలివేల్పుల మార్గంలోని దుర్గా కాలనీలో ఉంటున్న శ్రీనివాస్ ఇంటికి ఉదయం 6 గంటలకు చేరుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు డీటీసీ శ్రీనివాస్ కు సంబంధించిన ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన డాక్యుమెంట్లు పరిశీలించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు డీటీసీ పుప్పాల శ్రీనివాస్ స్వస్థలమైన జగిత్యాలలో కూడా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఆయనకు ఉన్న విల్లాలో కూడా తనిఖీలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here