Visakhapatnam Division : విశాఖపట్నం కేంద్రంగా ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ – కేంద్ర కేబినెట్ ఆమోదం(image source @MIB_India)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 08 Feb 202512:43 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakhapatnam Division : విశాఖపట్నం కేంద్రంగా ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ – కేంద్ర కేబినెట్ ఆమోదం
-
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019లో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో కొన్ని సవరణలు చేసింది. ఇక వాల్తేరు పేరును విశాఖపట్నం డివిజన్ గా మార్చేందుకు ఆమోదం తెలిపింది.