Bandi Sanjay : కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుకు పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here