కలిసి పోటీ చేస్తే..

ఆప్, కాంగ్రెస్ లు కలిసి పోటీ చేస్తే, చాలా స్థానాల్లో బీజేపీని ఓడించగలిగేవారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదాహరణకు అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ కు కేజ్రీవాల్ కన్నా సుమారు 4 వేలు ఓట్లు ఎక్కవ వచ్చాయి. అదే స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సందీప్ దీక్షిత్ కు 4,568 ఓట్లు పోలయ్యాయి. అంటే, ఒకవేళ, కాంగ్రెస్, ఆప్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈ స్థానంలో బీజేపీ విజయం సాధించలేకపోయేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here