india vs england: ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత తుది జట్టుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కోహ్లి గాయం నుంచి కోలుకోవడంతో ఈ మ్యాచ్ కోసం శ్రేయస్ అయ్యర్ లేదా యశస్వీ జైస్వాల్ పై వేటు పడే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here