OTT Action Thriller: కిచ్చా సుదీప్ హీరోగా న‌టించిన క‌న్న‌డ మూవీ మ్యాక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఫిబ్ర‌వ‌రి 22 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని జీ5 ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. కేవ‌లం క‌న్న‌డ వెర్ష‌న్ మాత్ర‌మే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే అదే రోజు నుంచి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో మ్యాక్స్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here