India vs England 2nd odi: భారత క్రికెట్ జట్టు అదరగొట్టింది. కటక్ లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ పై గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. కెప్టెన్ రోహిత్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here