Maha kumbh Mela 2025: 15 ఏళ్లుగా కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజులకే అతను దర్శనమిచ్చాడు! మహా కుంభమేళా నేపథ్యంలో జరిగిన ఈ ఘటన వార్తల్ల నిలిచింది.
Home International Maha kumbh : 15ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు- 'మహా కుంభమేళా' పేరు వినగానే గతం గుర్తొచ్చింది!