రచిన్ గాయంతో కలిగిన డ్యామేజీని కవర్ చేసుకునేందుకు పాకిస్థాన్ ఫ్యాన్స్ ఇప్పుడు బీసీసీఐపై పడ్డారు. రచిన్ ఇంజూరీ కారణంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు బ్యాడ్ నేమ్ వచ్చింది. త్వరలో అక్కడ ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ నుంచి తరలించాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి.