AIIMS Trauma Care: మంగళగిరి ఎయిమ్స్‌కు చెన్నై-కోల్‌కత్తా జాతీయ రహదారిపై మరో పది ఎకరాల భూమిని కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం  సంసిద్ధత వ్యక్తం చేసింది. కొలనుకొండ వద్ద జాతీయ రహ‍దారిపై ఉన్న భూమిని ఎయిమ్స్‌ ట్రామా కేర్‌ ఏర్పాటుకు కేటాయించనున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here