ఎలా తగ్గించాలి..

సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, పిన్‌లను ఎవరితోనూ పంచుకోకూడదు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లను తెరవకూడదు. వాటి గురించి పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ సెల్‌కు తెలియజేయాలి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించాలి. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ సెల్‌కు ఫిర్యాదు చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here