virat kohli: ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ సిరీస్ లో కోహ్లీ, కెవిన్ పీటర్సన్ మధ్య ఇంట్రస్టింగ్ చర్చలు సాగుతున్నాయి. కెమెరా కళ్లలో వీళ్లు పడ్డారు. లండన్ లోని రియల్ ఎస్టేట్ గురించి పీటర్సన్ ను కోహ్లి అడుగుతున్నాడేమో అనే ఊహాగానాలు వస్తున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here