1/70 చట్టాన్ని సవరించి అయా ప్రదేశాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను ఫ్రీజోన్ చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. దీనిపై ఆదివాసీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతూ రెండు రోజుల ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులు, చట్టాల్ని గౌరవించాల్సిన స్పీకర్ వాటికి విరుద్ధంగా మాట్లాడటాన్ని తప్పు పట్టారు.
Home Andhra Pradesh ఏజెన్సీ పర్యాటక ప్రాంతాల్ని ఫ్రీ జోన్ చేయాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై దుమారం… పాడేరులో బంద్-uproar over...